నవతరం

తెలుగు దినపత్రిక

రెండేళ్లు పూర్తవుతున్నా నూతన అక్రిడిటేషన్లు జారీ చేయని తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు నూతన అక్రిడిటేషన్లు జారీ చేసే విషయంలో ప్రభుత్వం, మీడియా అకాడమీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన…

Read More
పత్రికా స్వేచ్ఛ, మీడియా హక్కులకు తీవ్రమైన ముప్పు

హైదరాబాద్: కార్మిక కోడ్ల అమలును ఖండించింది తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( TUWJ) సంఘం. ఈ విధానం పత్రికా స్వేచ్ఛ మరియు మీడియా హక్కులకు…

Read More
ఐజెయు కోశాధికారిగా ఆస్కాని మారుతి సాగర్

చండీఘర్ / హైదరాబాద్: ఐజెయు వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా గీతార్థ్ పాఠక్, ప్రధాన కార్యదర్శి గా వినోద్ కుమార్ కోహ్లీ, కోశాధికారిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన టియుడబ్ల్యూజె…

Read More
జర్నలిస్టు సాంబ పై అక్రమ కేసులు ఎత్తివేయాలి

* డీజీపీ ని కలిసిన టియుడబ్ల్యూజే నేతలు హైదరాబాద్: ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ, ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తున్న జర్నలిస్టులపై కక్ష పూరితంగా కేసులు పెట్టడం…

Read More
కేసిఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేసిన జర్నలిస్టులు

* కేసిఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేసిన టియూడబ్లూజే జిల్లా నాయకులు కొత్తగూడెం ఆగస్టు 04 (నమస్తే ఎల్లంపల్లి): రెండు దశాబ్దాలకు పైగా పని చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం…

Read More
జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తాం

* అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందేలా ప్రత్యేక చర్యలు * మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కూకట్పల్లి, నమస్తే ఎల్లంపల్లి: తెలంగాణ యూనియన్…

Read More