నవతరం

తెలుగు దినపత్రిక

శాంతియుత జగద్గిరిగుట్ట కోసం ప్రతి ఒక్కరం పాటుపడదాం

* అఖిలపక్ష నాయకుల పిలుపు జగద్గిరిగుట్ట / హైదరాబాద్: జగద్గిరిగుట్టలో బుధవారం నాడు జరిగిన హత్య ఘటన చాలా దారుణమని సభ్య సమాజం భయభ్రాంతులకు గురైందని ఇలాంటి…

Read More
సీగాచి ప్రమాదంతోనైనా అధికారులు అలసత్వం వీడాలి

* సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పాశమైలారం లోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడులో 19 కార్మికులు మృతి చెందడం అత్యంత…

Read More
కబ్జాలపై నిర్లక్ష్యం వద్దు

* కోర్ట్ పత్రాలంటూ కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోండి * సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ మేడ్చల్ జిల్లా, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్…

Read More
ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది

* కమ్యూనిస్టుల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది * సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: మంత్రి హరీష్ రావ్ వ్యాఖ్యల…

Read More
ప్రజలను చైతన్యవంతం చెయ్యడమే సీపీఐ పాదయాత్ర లక్ష్యం

* సీపీఐ జాతీయ సమితి సభ్యులు యూసుఫ్ కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ జాతీయ సమితి పులుపులో భాగంగా నేడు కుత్బుల్లాపూర్ సీపీఐ…

Read More
సీపీఐ పాదయాత్రలను జయప్రదం చెయ్యండి

*నియోజకవర్గ సీపీఐ పాదయాత్రలను జయప్రదం చెయ్యండి* సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: ప్రజా సమస్యలపై, కేంద్రంలో ని బీజేపీ హఠావో-దేశ కో…

Read More
భూ కబ్జాల గురించి చర్చిస్తారా…?

* ప్రభుత్వ భూముల కబ్జా గురించి ప్రజాప్రతినిధుల సమావేశంలో చర్చిస్తారా* సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: రేపు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధుల…

Read More