నవతరం

తెలుగు దినపత్రిక

దరువు అంజన్నను సన్మానించిన మహమ్మద్ సుల్తాన ఉమర్

* సాంస్కృతిక శాఖ సలహాదారుడు దరువు అంజన్నకు సన్మానం దుబ్బాక: తెలంగాణ ప్రభుత్వం టూరిజం మరియు భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుడుగా రాష్ట్ర ప్రభుత్వం దరువు అంజన్నను…

Read More
ఘనంగా జర్నలిస్ట్ ఎల్లంపల్లి జన్మదిన వేడుకలు

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం లోని ప్రజాజ్యోతి కార్యాలయం లో సీనియర్ క్రైం జర్నలిస్ట్ ఎల్లంపల్లి నర్సింలు, నవతేజ్ టీవీ మాధ్యమంగా ప్రజల సమస్యలు…

Read More
పట్టపగలే ప్రభుత్వ భూముల ఆక్రమణ

* చర్యలు తీసుకోవాలంటున్న స్థానిక ప్రజలు కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి : కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని జగద్గిరిగుట్ట సర్వే నంబర్ 348/1లోని ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు యదేచ్చగా…

Read More
విషాదాలు కొన్ని తెచ్చుకోవద్దు

* ఆనందం కోసం వాగులు, వంకల వద్దకు వెళ్లి విషాదాన్ని కొని తెచ్చుకోవద్దన్న ఐ.జీ.పి చంద్రశేఖర్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం, జులై 27(నమస్తే ఎల్లంపల్లి): భారీ వర్షాల…

Read More
గోప తండాను ప్రత్యేక గ్రామపంచాయతీ గా గుర్తించాలి

• జిల్లా కలెక్టర్ కు వినతి కొత్తగూడెం, జులై 24(నమస్తే ఎల్లంపల్లి): సుజాతనగర్ మండలం సర్వారం గ్రామ పరిధిలోని గోప తండాను ప్రత్యేక గ్రామపంచాయతీగా గుర్తించవలసిందిగా భద్రాద్రి…

Read More
ఈ మోసాలు అందుకేనా?

* హైదరాబాద్‌లో బయటపడ్డ మరో ఉగ్ర కోణం హైదరాబాద్‌, నమస్తే ఎల్లంపల్లి: అతిపెద్ద సైబర్ క్రైమ్ ఫ్రాడ్‌ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌…

Read More
ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో సెకండ్ పిఆర్సి ..?

హైదరాబాద్, జులై 21 (నమస్తే ఎల్లంపల్లి): అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని భావిస్తున్నది.…

Read More