మెదక్, నమస్తే ఎల్లంపల్లి: క్రిస్మస్ వేడుకలకు పటిష్టమైన భద్రత బందోబస్త్ ఏర్పాటు చేశారు మెదక్ జిల్లా పోలీసులు. క్రిస్మస్ వేడుకలకు చర్చి సందర్శించే భక్తులు సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని, క్రిస్మస్ జాతర పై కమాండ్ కంట్రోల్ సి.సి. కెమెరాల, డ్రోన్ కెమెరా ద్వారా నిఘా ఏర్పాటు చేశారు మెదక్ జిల్లా ఎస్పీ పి. రోహిణి ప్రియదర్శిని, ఐ.పి.ఎస్.































































































































































































































You must be logged in to post a comment.