నవతరం

తెలుగు దినపత్రిక

పతంగులు ఏగిరే… యువకులు మురిసే…



* శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాతి సంబురాలు

ఉప్పల్, నమస్తే ఎల్లంపల్లి: చిల్కనగర్లో శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనగా సంక్రాతి సంబరాలు నిర్వహిచారు. యువకులు పతంగులు ఎగురవేస్తూ ఆటపాటలతో నృత్యాలు చేశారు. ఆకాశంలోకి గాలిపటాలు ఎగురుతుంటే యువకులు కేరింతలతో అలరించారు. తెలంగాణ సంప్రదాయాలను ఆనాదిగా వస్తున్న ఆచారాలను కాపాడుకుంటామని ఈ సంక్రాంతి అందరి జీవితాలలో చెడు తొలగి వెలుగులు నింపాలని శ్రీకాంత్ మిత్ర బృందం తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు శ్రీనివాస్,నరేందర్, రాజశేఖర్ రెడ్డి, సాయి, కిషోర్, వంశీ, రాకేష్, అశోక్, కరుణాకర్ రెడ్డి, వెంకట్, మునీందర్, రాజు, రోహిత్,తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading