నవతరం

తెలుగు దినపత్రిక

ఎమ్మెల్సీ ని కలిసిన మున్సిపల్ కమిషనర్

* ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ను కలిసిన దుండిగల్ మున్సిపల్ నూతన కమిషనర్ సత్యనారాయణ

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: దుండిగల్ మున్సిపల్ నూతన కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న సత్యనారాయణ ఈరోజు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బదిలీ పై వెళ్లిన కమిషనర్ బోగేశ్వర్లు, వైస్ చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్లు శంభీపుర్ క్రిష్ణ, భరత్ కుమార్, నాయకులు కుంటి నాగరాజు, సుధాకర్ రెడ్డి, మోర అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading