బొల్లారం, నమస్తే ఎల్లంపల్లి: బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీరప్ప బస్తికి చెందిన ఎల్లమ్మ భర్త వీరయ్య అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. వాళ్ల పేద కుటుంబం కావడంతో బీజేపీ సీనియర్ నేత కేజేఆర్ ఆనందకృష్ణారెడ్డి విషయం తెలిసి వారి కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులకు కి రూ 5000 డబ్బు ఆర్థిక సాయం అందజేశారు. కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.