నవతరం

తెలుగు దినపత్రిక

అనైతిక చర్యపై కానిస్టేబుల్ సస్పెన్షన్

కామారెడ్డి: స్టేషన్ లోని వాహనాన్ని అనుమతి లేకుండా తీసుకెళ్లి వ్యక్తిగత అవసరాలకు వినియోగించిన PC ఏ.విశ్వనాథం పై జిల్లా SP శ్రీ రాజేష్ చంద్ర, IPS సస్పెన్షన్ విధించారు. “అనైతిక చర్యలకు శాఖలో సడలింపు లేదు. క్రమశిక్షణ ఉల్లంఘనపై కఠిన చర్యలు తప్పవు”

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading