నర్సాపూర్, నమస్తే ఎల్లంపల్లి: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో శ్రీ శీతలమాత (నల్లపోచమ్మ) దేవాలయంలో సప్తమ వార్షికోత్సవంలో భాగంగా ఈ రోజు చండీయాగం, బోనాల ఉత్సవాలో పాల్గొన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్, అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించి దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పటీసీ జగదీష్, మాజీ సర్పంచ్ రమణ రావు, నాగేష్, శ్రీకాంత్, శ్రీనివాస్, బాల్ రాజ్, నర్సింలు, గోపాల్, శ్రీశైలం, దిగంబర్, రాజు, శివ, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.