మేడిపల్లి, నమస్తే ఎల్లంపల్లి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ బాబును మల్కాజిగిరి లోకసభ అధ్యక్షులు కంది కంటి అశోక్ కుమార్ గౌడ్ తో కలిసి పీర్జాదిగూడ మున్సిపల్ టి.డి.పి. అద్యక్షులు మాజీ సర్పంచ్, మాజీ యం.పి.టి.సి కుతాడి నర్సింహ్మ కలిసి వారు ఎ.పి.లో ఈ నెల 27 నుండి తలపెట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్ బాబు కుతాడి నర్సింహ్మ ను ఉద్దేశించి మీ యొక్క 35 సంవత్సరాల రాజకీయ అనుభవంతో మా ప్రాంతంలో టి.డి.పి కి పూర్వవైభం తేవాలని సూచించారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.