ఆర్మూర్, నమస్తే ఎల్లంపల్లి: ఆర్మూర్ నియోజకవర్గం, నందిపేట్ కి చెందిన బూత్ స్థాయి సభ్యులు ఉమ్మెడ అశోక్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. అశోక్ కి భార్య హరిష తో పాటు రెండు నెలల కుమారుడు వున్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.