నవతరం

తెలుగు దినపత్రిక

తక్షణమే వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలి

హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: తక్షణమే వేతన సవరణ సంఘం (PRC)ను ఏర్పాటు చేసి, పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు జులై 1, 2023 నుండి పెరిగిన జీతాలు చెల్లించాలని, వారి కనీస హక్కులను పరిరక్షించాలని కోరుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కు లేఖ రాశారు తెలంగాణ స్టేట్ బిజెపి చీఫ్ బండి సంజయ్.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading