హైదరాబాద్: జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ను కలిశారు. మంగళవారం సాయంత్రం బంజారాహిల్స్లోని మంత్రి నివాసానికి వచ్చిన నవీన్, తన గెలుపు కోసం కృషి చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపి, సన్మానించారు. భారీ మెజారిటీతో గెలుపొందిన నవీన్ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, వారికి నిత్యం అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేయాలని సూచించారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.