నవతరం

తెలుగు దినపత్రిక

నగరంలో 2వ అతిపెద్ద మల్టీలెవెల్ ఫ్లైఓవర్

హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (SRDP)లో భాగంగా 263 కోట్ల వ్యయంతో హైదరాబాద్ లోని బొటానికల్ గార్డెన్, కొత్తగూడ మరియు కొండాపూర్ జంక్షన్ ల వద్ద నిర్మించిన 2వ అతిపెద్ద మల్టీ లెవల్ ఫ్లైఓవర్ ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి ప్రారంభించారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మేయర్ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading