రాజమండ్రి, నమస్తే ఎల్లంపల్లి: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నందు ఆర్టీసీ కార్మికుల కొరకు నూతన డిస్పెన్సరీ భవనం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో APSRTC చైర్మన్ మల్లికార్జున రెడ్డి, ఎం.డి ద్వారక తిరుమల రావు, రాజమహేంద్రవరం ఎం.పి మార్గని భరత్, రాజ్యసభ సభ్యులు సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.















































































































































































































































































































































You must be logged in to post a comment.